వినియోగదారుల సదస్సుకు మంత్రి దామోదర రాజనర్సింహను ఆహ్వానించిన రెడ్ క్రాస్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: 2024 జనవరి 29 మరియు 30 తేదీల్లో నిర్వహించనున్న వినియోగదారుల ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం నికి సందర్భంగా హైదరాబాద్ రెడ్ క్రాస్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ మామిడి భీమ్ రెడ్డి, కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో CCI సభ్యులు డాక్టర్ హరిప్రియ, డాక్టర్ ఇస్సాక్ రాజ్, శిల్పా రెడ్డి, విన్నపం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి, MC సభ్యులు వీరమణి , జ్యోతి,ధర్మతేజ, సత్యనారాయణ రెడ్డి, నర్సింహారెడ్డి, సంజీవ్ గుప్త, అబ్దుల్ మజీద్, సయ్యద్, సుప్రబ, ,శేఖర్ రెడ్డి, కోటి ధర్మ తేజ ఆహ్వాన పత్రాన్ని సమర్పించారు.