రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ నుశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, అంజన్ కుమార్ యాదవ్ లు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.