మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కి మద్దతుగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం పుల్లెంల, బంగారిగడ్డ, చామలపల్లి, కస్తాల లో ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను అభ్యర్తించనున్నారు. వీరితో పటు కాంగ్రెస్ సీనియర్ నాయకులూ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.