రేపు ఢిల్లీలో మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: భారత్ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రేపు డిల్లీలో మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లే మెరిడియన్ హోటల్ లో ప్రారంభంకానున్న సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు , పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష… దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.