స్పీకర్ ను కలిసిన ధ్యానకేంద్రం సబ్యులు

తెలంగాణజ్యోతి/బాన్సువాడ: బాన్స్ వాడ పట్టణంలోని పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు గురువారం పోచారం గ్రామంలోని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆయన స్వగృహం ఈఈఏ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని వారు స్పీకర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు బెజుగం శంకర్ స్వామి, హన్మాండ్లు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.