యాదాద్రి కి బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్ బ్యూరో చీఫ్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం యాదాద్రి కి బయలుదేరారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత ప్రమాణం చేయనున్న బండి సంజయ్ కుమార్ యాదాద్రి వద్దకొచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల వద్ద ప్రమాణం చేయాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు.

Leave A Reply

Your email address will not be published.