గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన సర్పంచ్

ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇబ్రహీంపెట్ గ్రామంలో సర్పంచ్ నారాయణ రెడ్డి గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సర్పంచ్ పాల్గొన్న సర్పంచ్ ఎం నారాయణరెడ్డి గారు, ఉప సర్పంచ్ ఏ సాయిలు, ఎంపీటీసీ కళావతి హనుమాన్లు, గ్రామ కార్యదర్శి నవీన్ కుమార్, ఆర్ఎస్ఎస్ చైర్మన్ నారాయణరెడ్డి,వార్డ్ మెంబర్లు జి లావణ్య, ఏ సాయిలు, సిహెచ్ సాయిలు,ఎం సాయిలు, కో ఆప్షన్ సభ్యులు బి పండరి, వసుదిన్, టిఆర్ఎస్ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ జి కామేశ్వర్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు,యువకులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.