సావిత్రి పూలే జయంతోత్సవ లను ఘనంగా నిర్వహించాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈనెల 12న రవీంద్ర భారతిలో  సావిత్రిబాయి పూలే 193 వ జయంతోత్సవ ఉత్తమ అవార్డు కార్యక్రమానికి గౌ శ్రీమతి మంత్రి  కొండా సురేఖ కు ఆహ్వాన పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ , బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.