ఎస్సి, ఎస్టీ ఉపద్యాయ సంఘ సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శనివారం  SCST ఉపాద్యాయ సంఘo జిల్లా స్థాయి సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అనంతరం శాసనసభపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి గారిని కలిసి ఉపాద్యాయుల సమస్యలను విన్నవించడం జరిగింది.ఈనెల 21 న సావిత్రి భాయి ఫూలే జయంతి కార్యక్రమo నిర్వహిస్తున్నామని తెలియచేసాము.
ఈ సందర్భంగా SCST ఉపాద్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ మాట్లాడుతూ ఈనెల 21 శనివారం రోజున జిల్లా స్థాయిలో సావిత్రి భాయి ఫూలే మరియు ఫాతిమా జయంతిని ,మరియు
ఇందులో భాగంగా బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి హాజరవుతారన్నారు. జిల్లాలో ఉన్న SCST ఉపాద్యాయులందరు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లాఖ్య, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, గణపతి,క్యాకయ్య, జిల్లా నాయకులు,శంభ్య నాయక్ దశరత్, యాదవ్, కాశీరం, హీరాలాల్, వివిధ మండలాల నాయకులు వసంత్,శివ శంకర్,మయూరి,మనెమ్మ, రవి,మల్లికార్జున్,రాజేందర్, శంకర్,సురేందర్,దేవీసింగ్, బ్రహ్మనందం,బాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.