బంగారుగడ్డలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న చండూరు మండలం బంగారు గడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. నిర్వాహణ ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి సీఎం బహిరంగ సభ ఇంచార్జ్, టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు పరిశీలించారు. వారి వెంట గ్రీన్ ఇండియా చాలెంజ్ రాఘవ సీనియర్ నాయకులు కిషన్ రావు, తదితర టిఆర్ఎస్ నేతలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.