నేడు బీర్కూర్ చేరుకోనున్న షర్మిళ పాదయాత్ర

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : ప్రజా ప్రస్థానం పాదయాత్ర  చేపట్టిన వై ఎస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా శుక్రవారం  సాయంత్రం 4 గంటల కు  బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్బీ మండల కేంద్రానికి చేరుకుంటారు. మండల కేంద్రంలోని గాంధీ కూడలిలో ప్రజలతో మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొని రాత్రి బీర్కూర్ మార్కెట్ యార్డులో ఆమె బస చేయనున్నారు..

Leave A Reply

Your email address will not be published.