శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారిగా శ్రీ జయరాజన్ నంబూద్రి
తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: శబరిమలై అయ్యప్పస్వామి ఆలయానికి నూతన మేల్ శాంతి (ప్రధాన పూజారి)గా శ్రీ జయరాజన్ నంబూద్రి ని మంగళవారం డ్రా ద్వారా సన్నిధానం ఎదుట ఎన్నుకున్నారు. దీంతోపాటు మాలికాపురం మేల్ శాంతిగా హరిహరన్ నంబుద్రి గారిని ఎన్నుకున్నారు. వీరు నవంబర్ 16వ తేదీ నుండి 2023 నవంబర్ 16వ తేదీ వరకు ఆలయంలో అక్కడే ఉండి విధులు నిర్వహిస్తారు.