ఆంధ్రప్రదేష్ లోఘనంగా స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

బంగారు బిస్కెట్లు మధ్య బర్త్ డే కేక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి 66 జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం విశాఖపట్నం గాజువాకలో రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో కేకు పక్కన 40 బంగారు బిస్కెట్లు పెట్టి ఘనంగా జరిపిన స్వర్ణకారుల ఐక్యతను చాటారు.

Leave A Reply

Your email address will not be published.