సీఎం సహాయనిధి చెక్కను అందజేసిన స్పీకర్ పోచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన గడ్డం వెంకట్ గౌడ్ గారికి సీఎం సహాయనిధి నుండి వచ్చిన 60,000/- చెక్కును వారి మనవడు లోకేష్ గౌడ్ నకు తెలంగాణ శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గార్ల చేతుల మీదుగా అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రే నర్సింలు తెరాస మండల ప్రెసిడెంట్ మోహన్ నాయక్ , రైతుబంధు మండల డైరెక్టర్ పట్లోళ్ల దేవేందర్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గోపనపల్లి సాయిలు , మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్ , ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్ , ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె చిన్న సాయిలు , మైనారిటీ అధ్యక్షులు జలీల్,సోషల్ మీడియా మెహారాజ్ , గ్రామా తెరాస కార్యదర్శి మంజూర్,జోగోళ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.