అజ్మీర్ షరీఫ్ దర్గాను దర్శించుకున్న స్పీకర్ పోచారం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రముఖ అజ్మీర్ షరీఫ్ దర్గాను ఈరోజు సందర్శించి చద్దర్ మరియు పువ్వులను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాDCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు, బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు.