నేడు నియోజకవర్గంలో స్పీకర్ పోచారం పర్యటన
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి నవంబరు 21, 2022న సోమవారం బాన్సువాడ నియోజకవర్గం పరిధి బీర్కూరు మండలంలోని చించోలి, కిష్టాపూర్ గ్రామాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఉదయం 8 గంటలకు చించోలి, 10 గంటలకు కిష్టాపూర్ గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.