ఏపీ వ్యాప్తంగా నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఏపీ వ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. భూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర జనాలు పడిగాపులు గాస్తున్నారు. జూన్ 1 నుంచి భూముల విలువ పెంపు నిర్ణయంతో జనంతో భూరిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.రిజిస్ట్రే