మహాదేవ్ స్వామికి రాష్ట్ర ప్రచారక్ అవార్డు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్ర లోని బిడ్ జిల్లా కపిల్దర్ క్షేత్రంలో సద్గురు మహదేవ్ స్వామీజీ శివ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ దొండే, మహారాష్ట్ర మంత్రి అతుల్సావే చేతులమీదుగా రాష్ట్ర ప్రచరాక్ అవార్డుని పొందారు. ఆయనకు ఈ అవార్డు రావడం ఏంటో సంతోషంగా ఉందని, వారు చేస్తున్న ధర్మ ప్రచారానికి ఈ అవార్డుతో సరైన గుర్తింపు లభించిందని నాగభూషణం స్వామీజీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.