చంద్రబాబుపై రాళ్ల దాడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా పర్యటన సాగుతోంది. కొద్ది సేపటి క్రితం ఆయన నందిగామ రోడోలో మాట్లాడుతుండగా అగంతకులు రాళ్ళు విసిరారు. ఈ ఘటనలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయాలయ్యాయి. అయినా చంద్రబాబు తన రోడ్ఫోను కొనసాగించారు. జగన్ రౌడీ రాజకీయాలకు బెదిరే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఇంకా ఈ సంఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Leave A Reply

Your email address will not be published.