తెదేపా రెండో జాబితా విడుదల
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇవాళ టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. సుమారు 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత….మరో 50 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. స్పష్టత వచ్చిన స్థానాల్లో అభ్యర్థులను ఇవాళ ప్రకటించనున్నారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ఎచ్చెర్ల – కళా వెెంకట్రావు. పలాస – గౌతు శిరీష. శ్రీకాకుళం – గుండా లక్ష్మీ వమ్మ. పెందుర్తి లేదా మాడుగుల – బండారు సత్యనారాయణ మూర్తి రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి దెందులూరు – చింతమనేని, మైలవరం లేదా పెవమలూరు – దేవినేని ఉమ. గురజాల – యరపతినేని సర్వేపల్లి – సోమిరెడ్డి ఎమ్మిగనూరు – జయ నాగేశ్వర్ రెడ్డి పుట్టపర్తి – పల్లె రఘునాధ రెడ్డి. అనంత అర్బన్ లేదా అనంత పార్లమెంట్ – బీకే పార్దసారధి.