తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ద్రవ్య మినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రోజులు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 56 గంటల 25 నిమిషాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కృష్ణాగోదావరి జలాలు వస్తున్నాయని చెప్పారు. ఎండకాలంలో కూడా చెరువులు మత్తడి పారుతున్నాయని కేసీఆర్ తెలిపారు. కాలువల్లో నీళ్లు ఎలా పారుతున్నాయో… రేపు తమ డబ్బాల్లో కూడా ఓట్లు పారుతాయని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.