27 న తెలంగాణా యాదవ సదర్ సమ్మేలనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 27 న తెలంగాణా యాదవ సదర్ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు సమ్మేళనం నిర్వాహకులు సి. వినోద్ యాదవ్ తెలిపారు.నారాయణ గుడలోని శాంతి థియేటర్ సమీపం లో జరిగే ఈ సమ్మేళనానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కే. చంద్ర శేకర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి,హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్య అతిదులుగా  హాజరవుతున్నట్లు తెలిపారు. 27 సాయంత్రం 8.15 గంటలకు పూజ తో ఈ కార్యక్రం ప్రారంబమే 28 వ తేది తెల్లవారు జమువరకు జరుగుతుందని  తెలిపారు. యాదవుల ఐక్యతను చాటి చెప్పే ఈ సమ్మేళనానికి యాదవ సోదరులు పెద్ద ఎత్తున హాజరు కావాలని వినోద్ యాదవ్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.