రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగిన అందులో కేంద్రం భాగ్యస్వామ్యం ఉంది

           బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కేంద్రం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. కేంద్రం భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదన్నారు. కార్యకర్తలను కలవాలని ఈ పర్యటనలు చేస్తున్నానన్నారు. జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహిర్తించడం లేదని పురందేశ్వరి అన్నారు. స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడర్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదని పురందేశ్వరి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.