మణిపూర్ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం వెంటనే రాజీనామా చేయాలి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మణిపూర్ లోని కాంగ్ పొక్సి జిల్లాలో కుకి తెగకు చెందిన ఈ ద్దరు ఆదివాసీ తెగకు చెందిన మహిళాలను నగ్నంగా ఊరేగించి లైగికంగ దాడి చేసినా దుండగులను కటినంగా శిక్షిoచలని విప్లవ మహిళా సంఘం నాయకులు సంపంగి పద్మ క్క డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాద్యత వహించి ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేసారు.మణిపూర్ అకృత్యాలు, మహిళపై ,అత్యాచారాలు,ఆదివాసీల పై దాడులు నిరసిస్తూవిప్లవ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సంపంగి పద్మ క్క మాట్లాడుతూ బీజేపీ ,ఆర్ఎస్ఎస్,సంస్థలు స్త్రీ లను మగవారికి బానిసలుగా మార్చే మనుధర్మ శాస్త్రం ప్రకారం చూస్తుందని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళా లా పై దాడులు ,మానభంగాలు,హింసలు పెరిగి పోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ,దుండగులను కటినంగా శిక్షిచలని ఆమె రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసారు.మహిళల కుటుంబాలకు నాయ్యం చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరుణ, కుమారి,షేక్ బేగం,సుజతరెడ్డి, స్వాతి,మంజుల,తదితరాలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.