అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అండకుండా ఆలస్యం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అర్హులైన ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించకుండా ఆలస్యం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు ఛలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన బీజేపి మహా ధర్నా కార్యక్రమంలో  భాగంగా మేడ్చల్ రూరల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీనుండి 718 డబుల్ బెడ్ రూం ఇండ్ల అప్లికేషన్లను కేంద్ర మంత్రివర్యులు-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి కి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి,రాష్ట్ర నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో  డబుల్ బెడ్ రూం ఇళ్ల అప్లికేషన్ లని మేడ్చల్ జిల్లా బీజేపి అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ అందజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.