ఉమ్మడి నిజామాబాద్ భాజపా ఇన్చార్జీలు వీరే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. తాజాగా ఆపార్టీ అసెంబ్లీ ఇంచార్జీలను స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ శుక్రవారం నియమించారు. వారిలో ఆర్మూర్ ఎ. భూమయ్య, బోధన్ – ఎం. మల్లారెడ్డి, జుక్కల్ రితేష్ రాథోడ్, బాన్సువాడ-ఎ. రమాకాంత్, ఎల్లారెడ్డి- జీ. శ్రీకాంత్ గౌడ్, కామారెడ్డి- బి. మహిపాల్ రెడ్డి, నిజామాబాద్ (అర్బన్) బండకార్తీక రెడ్డి, నిజామాబాద్ (రూరల్) అశ్వథామరెడ్డి. బాల్కొండ విష్ణువర్ధన్ రెడ్డి లను నియమించిన రాష్ట్ర బీజేపీ.

Leave A Reply

Your email address will not be published.