నసురుల్లాబాద్ ఎస్సైగా తిరుపతి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండల పోలిష్ స్టేషన్ SI పి,తిరుపతి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. రాఖీ పౌర్ణమి మంచి రోజు కావడంతో ఈ బాధ్యతలు స్వీకరించానని తెలుపడంతోపాటు మండల ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ న్యాయం కోసం వచ్చే బాధితులు మధ్య వర్తలను, ఆశ్రయించవద్దు అని అన్నారు, బాధితులకు,పేదలకు అండగా వుండదుకు పోలీస్ వ్యవస్థ ఉందని, చట్ట పరిధిలో పేదలకు న్యాయం చేస్తామని, SI అన్నారు, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని, నసురుళ్లబాద్ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో శాంతి పరిరక్షణ నిరంతరం కృషి చేస్తామని SI పి, తిరుపతి అన్నారు.