నేడు మునుగోడులో మీడియా సమావేశంలో మాట్లాడనున్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని కొంపల్లి లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.