విశాఖ బీసీ గర్జన పోస్టర్ ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 16న విశాఖ పట్టణం లో జరిగే  బీసీ గర్జన కార్యక్రమం వాల్ పోస్టర్ని టిటిడి చైర్మన్ ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జ్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో  మేయర్ గొల్లగాని వెంకట హరి కుమారి, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ,, వాసుపల్లి గణేష్, విశాఖ బీసీ గర్జన నిర్వాహకుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కరివేణుమాధవ్ విశాఖపట్నం మహిళా నాయకురాలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.