జాతీయ రహదారిపై రెండు బైకులు డీ

.. ఇద్ధరి దుర్మరణం

తెలంగాణా జ్యోతి/నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఎదురేదురుగా వచ్చిన రెండు బైక్ లు ఢీకొని ఇద్ధరు దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్నం డిచ్ పల్లి మండలం సుద్దపల్లి సీఎంసీ ఎదుట 44 జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాధం జరిగింది. ఎదురు ఎదురుగా వస్తున్న బైక్ ల పై డిచ్ పల్లి మండలం సుద్ధపల్లికి చెందిన అజయ్ ( 22), యానం పల్లికి చెందిన సాయులు అలియాస్ సామేల్ ( 52) లు స్పాట్ లోనే చనిపోయారు. సీఎంసీ ఎదుట ఉన్న యూటర్న్ ను మూసివేయడం తో రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అజయ్ చదువుకుంటుండగా, సామేల్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోశిషించుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు డిచ్ పల్లి పోలిస్ లు కేసు నమోదు చేసి మృత దేహాలను పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్ధరు చనిపోవడంతో సంఘట

Leave A Reply

Your email address will not be published.