గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డిని కలిసిన ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఈ నెల 24 ,25 తేదీల్లో నిరుద్యోగ విద్యార్థి మహాదీక్షకు రావాలని బుధవారం ఉదయం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని గాంధీ భవన్ లో కలిసి ఆహ్వానించిన ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు కోట శ్రీనివాస్ గౌడ్ ,కొప్పుల ప్రతాపరెడ్డి, కొర్రా శరత్ నాయక్, బైరు నాగరాజు గౌడ్,బోనాల నగేష్,బిక్షపతి నాయక్,నిరంజన్ యాదవ్,రమేష్ రాథోడ్ లు ఈ కార్యక్రమం లో నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ & టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోటూరి ‌మానవతారాయ్,చరణ్ కౌషక్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా వస్తా అని హామీ ఇచ్చిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.