విధుల్లో చేరిన వీఆర్ఏలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ బీర్కూర్: సమస్యల పరిష్కరించాలని గత 80రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న విఆర్ఏ లకు సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం నుండి సానుకుల స్పందన రావడంతో హర్షం వ్యక్తం చేసారు. సమ్మె విరమించి మండల విఆర్ఏ లు గురువారం నుండి విధుల్లోకి చేరారు, ఈ సందర్బంగా తమను విధుల్లో చేర్చుకోవాలని తహసీల్దార్ రాజుకు వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. సమ్మె సమయంలో మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.