ఎమ్మెల్యేను కలిసిన విడిసి ఉపాధ్యక్షులు

తెలంగాణ జ్యోతి/బిక్కనూర్: మండలంలోని రామేశ్వర పల్లి గ్రామ విడిసి ఉపాధ్యక్షులు పైతరి స్వామి గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను కలిశారు ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గోవర్ధన్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఆయనను కలిసిన వారిలో టిఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు అశోక్ గ్రామాభివృద్ధి కమిటీ డైరెక్టర్ అనిల్ పాఠశాల కమిటీ చైర్మన్ సుమన్ ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.