పద్మా రావు కు మహిళా నేతల అభినందనలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: శాసన సభ డిప్యుటి స్పీకర్ టి.పద్మారావును పలు మహిళా సంఘాల కు చెందిన  మహిళా నేతలు నేడు సీతాఫల్ మండి లోని  క్యాంపు కార్యాలయం లో కలిసి నూతన సంవత్సర శుబాకాంక్షలు  తెలిపారు 2023 సంవత్సరం లో అన్నిరంగాల్లో మరింత ముందుకు వెళ్ళాలని, మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. పద్మారావును కలిసిన వారిలో బిసి నాయకురాలు సునీతా గౌడ్, బిఆర్ఎస్ నాయకురాలు ఎర్రజ్యోతి,బిసి ఐక్యవేదిక గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాణి రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.